ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివారం కాంగ్రెస్ నేతల సమావేశం.. భారత్ జోడో పాదయాత్రపై చర్చ

ABN, First Publish Date - 2022-07-17T03:50:34+05:30

తెలంగాణ (Telangana)లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో పాదయాత్ర, సిరిసిల్లలో రాహుల్ బహిరంగ సభ,పోడు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ (Telangana)లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్  జోడో పాదయాత్ర, సిరిసిల్లలో రాహుల్ బహిరంగ సభ,పోడు భూముల సమస్య, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆదివారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో కాంగ్రెస్ నేతలు (Congress leaders) సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యే‌లు,మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, పీఏసీ కమిటీ సభ్యులు, పీసీసీ కార్యవర్గం నేతలు హాజరుకానున్నారు. 

Updated Date - 2022-07-17T03:50:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising