ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో జనావాసాల మధ్య పబ్స్.. కమిషనర్లకు హైకోర్టు నోటీసులు

ABN, First Publish Date - 2022-09-13T00:28:25+05:30

జంటనగరాల్లో జనావాసాల మధ్య పబ్‎లపై హైకోర్టులో విచారణ జరిగింది. మితి మీరిన సౌండ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న పిటిషన్‌పై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): జంటనగరాల్లో జనావాసాల మధ్య పబ్‎లపై హైకోర్టు (High court)లో విచారణ జరిగింది. మితి మీరిన సౌండ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ధ్వని నియంత్రణ ఉల్లంఘించిన పబ్‌లపై ఎన్ని కేసులు పెట్టారో తెలపాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. పూర్తి నివేదికను కూడా సమర్పించాలని హైదరాబాద్, సైబరాబాద్ (Cyberabad), రాచకొండ (Rachakonda) సీపీలకు ఆదేశాలు జారీ చేసింది.  పబ్‌లలో మ్యూజిక్, డ్యాన్స్‌లకు ఇచ్చిన అనుమతులను తెలియజేయాలని సూచించింది. లైసెన్స్ మంజూరుకు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకుంటున్నారనే అంశాలను కూడా తెలపాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2022-09-13T00:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising