ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ సంపులో పడి బాలుడు మృతి

ABN, First Publish Date - 2022-07-07T20:51:35+05:30

నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ సంపులో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. అశోక్‌కాలనీలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద గత రెండు నెలలుగా రాకేష్ అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. తన కుమారుడు ఫణి బాలాజీ(3) కనిపించక పోవడంతో కుషాయిగూడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే బాలుడు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి  సంపులో బాలుడి శవంపైకి తేలడంతో తల్లిదండ్రులు వెలికితీశారు. బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-07-07T20:51:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising