ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. ఎన్‎ఎస్‎యూఐ ధర్నా

ABN, First Publish Date - 2022-03-17T00:25:38+05:30

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎస్‎పీఎస్‎సీ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎస్‎పీఎస్‎సీ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎన్‎ఎస్‎యూఐ ధర్నా నిర్వహించింది. గాంధీభవన్ రెండు గేట్ల నుంచి విద్యార్థులు దూసుకొచ్చారు. అడ్డుకున్న పోలీసులను విద్యార్థులు నెట్టేసి బయటకు వెళ్లారు. ఈ ఘటనతో పోలీసులు గాంధీభవన్‎ను చుట్టుముట్టారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. 




Updated Date - 2022-03-17T00:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising