ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

ABN, First Publish Date - 2022-06-25T14:38:30+05:30

నగరంలోని బోలక్‌పూర్ వద్ద విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని బోలక్‌పూర్ వద్ద విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందాడు. భోలకపుర్ డివిజన్ దేవిచౌక్ వద్ద డీసీఎం ఎత్తు ఎక్కువగా ఉండటంతో విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ తీగ తెగి పడిపోయింది. డీసీఎం వెనకాల వస్తున్న  మహమ్మద్ సమీర్(14) ద్విచక్రవాహనంపై పడటంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి మహమ్మద్ ఖదీర్ సమోసా వ్యాపారం చేస్తుంటాడు. హోటల్స్ వెళ్లి కలెక్షన్ తీసుకొని వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-25T14:38:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising