ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-01-22T07:40:11+05:30

ఆరు దశాబ్దాలకు పైగా పెనవేసుకుపోయిన బంధం వారిది. ఒకరిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ (మంచిర్యాల), జనవరి 21: ఆరు దశాబ్దాలకు పైగా పెనవేసుకుపోయిన బంధం వారిది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే..! చివరకు మరణంలోనూ..! తనను విడిచి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లని భార్య.. ఒక్కసారిగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయే సరికి ఆ వృద్ధుడు తట్టుకోలేకపోయాడు. భార్య లేని లోకంలో ఉండలేనని భావించి.. తనూ ఆమెతోటే వెళ్లిపోయాడు. గుండెను పిండేసే ఈ విషాద ఘటన.. గురువారం మంచిర్యాలలో జరిగింది. సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ పొందిన మేరుగు శాంతయ్య (85).. భార్య సుశీల (80)తో కలిసి మంచిర్యాల ఎడ్లవాడలో నివసిస్తున్నాడు.  సుశీల అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందింది. దీంతో తీవ్రమైన మనోవేదనకు గురైన శాంతయ్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  


Updated Date - 2022-01-22T07:40:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising