ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివరణ ఇవ్వకపోతే వ్యక్తిగతంగా హాజరుకావాలి

ABN, First Publish Date - 2022-06-12T08:50:37+05:30

వివరణ ఇవ్వకపోతే వ్యక్తిగతంగా హాజరుకావాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుస్సేన్‌ సాగర్‌ పరిధిలోని ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ, 

హెచ్‌ఎండీఏ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలు 


హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): హుస్సేన్‌సాగర్‌ ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌)లో అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 6 వారాల్లో వివరణ సమర్పించకపోతే కమిషనర్లు వ్యక్తిగతంగా హాజరుకావాలని పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌ పరిధిలో అక్రమంగా నిర్మాణాలతో పాటు తారు రోడ్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు చేపడుతున్నారని డాక్టర్‌ లుబ్నా సావత్‌ 2020లో హైకోర్టుకు లేఖరాశారు. దీనిని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. రెండేళ్లయినా కౌంటర్లు సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Updated Date - 2022-06-12T08:50:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising