ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-03-09T19:33:30+05:30

సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేల తరపున దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : సస్పెన్షన్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేల తరపున దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. అసెంబ్లీ స్పీకర్ నిబంధనలు పాటించకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారన్నారు. ప్రొసీడింగ్ కాపీ ఎక్కడ అని హైకోర్టు ప్రశ్నించింది. న్యూస్ పేపర్, మీడియా ఛానెల్స్, యూట్యూబ్ ఆధారంగా పిటిషన్ వేశామని పిటిషనర్ తరుఫు న్యాయవాది పేర్కొన్నారు. స్పీకర్ ఎవరిని సస్పెండ్ చేశారో చెప్పాలని.. కానీ అలా జరగలేదన్నారు. ఎక్కడా కూడా నిబంధనలు పాటించలేదని దేశాయ్ ప్రకాష్ రెడ్డి కోర్టుకు తెలిపారు. సభా గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినప్పుడు మాత్రమే సస్పెండ్ చేయాలని.. కానీ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అది జరగలేదని దేశాయ్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. కాగా.. శాసన సభ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రొసీడింగ్స్ కాపీ పైన వివరణ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2022-03-09T19:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising