ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దావత్ కోసం వెళ్లి శవమయ్యాడు..

ABN, First Publish Date - 2022-01-02T00:24:14+05:30

జిల్లాలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: జిల్లాలోని పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మృతుడిని ముత్తారం గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. అయితే  నిన్న రాత్రి 31 st దావత్ ఉందంటూ ఇంటి నుంచి  రాజు వెళ్లాడు. తెల్లారేసరికి శవమై తేలాడు. రాజు మృతి ప్రమాదమా లేక హత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2022-01-02T00:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising