ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AIIMSపై కేంద్రం నిర్లక్ష్యం: హరీష్‌రావు

ABN, First Publish Date - 2022-05-21T02:12:10+05:30

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) నిర్వహణపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) నిర్వహణపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీష్‌రావు (Harish Rao) ఆరోపించారు. శుక్రవారం బీబీనగర్‌ ఎయిమ్స్‌ (AIIMS)ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఎయిమ్స్‌ ఇచ్చి మూడేళ్లు అయినప్పటికీ, తట్టెడు మట్టి తీయలేదన్నారు. బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని, చేతల్లో కన్పించడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.45కోట్లతో నిర్మించి ఇచ్చిన భవనం తప్ప, నూతనంగా ఒక్కగదిని కూడా కొత్తగా నిర్మించలేదన్నారు. ఎయిమ్స్‌లో గతంలో నిమ్స్‌ అందించిన సేవలే ఇప్పటికే కొనసాగుతున్నాయని హరీష్‌రావు తెలిపారు.

Updated Date - 2022-05-21T02:12:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising