ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN, First Publish Date - 2022-07-05T12:51:41+05:30

రైళ్ల పునరుద్ధరణకు దక్షిణ మధ్య రైల్వే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవల రద్దు చేసిన 13 రైళ్లను పునరుద్ధరిస్తూ టైం టేబుల్‌ను ఖరారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇక రోజూ నాందేడ్‌-పుణె ఎక్స్‌ప్రెస్‌  

హైదరాబాద్‌: రైళ్ల పునరుద్ధరణకు దక్షిణ మధ్య రైల్వే  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవల రద్దు చేసిన 13 రైళ్లను పునరుద్ధరిస్తూ టైం టేబుల్‌ను ఖరారు చేసింది. విజయవాడ-గూడూర్‌, గూడూర్‌-విజయవాడ, నిజామాబాద్‌-నాందేడ్‌, నాందేడ్‌-విజయవాడ, విజయవాడ-తెనాలి,  తెనాలి-విజయవాడ, కర్నూల్‌ సిటీ-నంద్యాల, నంద్యాల-కర్నూల్‌ సిటీ, గుంటూరు-విజయవాడ, విజయవాడ-గుంటూరు, విజయవాడ-ఒంగోలు,  ఒంగోలు-విజయవాడ మధ్యలో నడిచే రైళ్లను తిరిగిపునరుద్ధరించారు. వారంతపు రోజుల్లో నడిచే నాందేడ్‌-పుణె(నెంబరు17630), పుణె-నాందేడ్‌ (నెంబరు17629) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రోజూ నడపనున్నారు. నాందేడ్‌లో సాయంత్రం 15.55 బయలుదేరి మరుసటి రోజు ఉదయం.5.30 గంటలకు పుణె చేరుకుంటుంది. పుణెలో రాత్రి 21.35 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.20 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది. 

Updated Date - 2022-07-05T12:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising