ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివుణ్ణి ఆరాధించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి: గవర్నర్

ABN, First Publish Date - 2022-02-28T21:46:43+05:30

మహాశివుణ్ణి ఆరాధించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మహాశివుణ్ణి ఆరాధించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఈ పవిత్రమైన రోజును పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రిని భక్తులు పండగలా నిర్వహించుకుంటారని అన్నారు. శివరాత్రి రోజు రాత్రి జాగరణ చేస్తూ భక్తులు భగవంతుడిని ఆరాధించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయని అన్నారు. శివ భక్తులకు ఇది ఎంతో ముఖ్యమైన పండగ అని అన్నారు. ఈ పండగ నేపధ్యంలో మంచి ఆలోచనలు, ప్రేమాభిమానాలతో ప్రజలు జరుపుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. 

Updated Date - 2022-02-28T21:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising