సికింద్రాబాద్ అగ్నిప్రమాదంపై గవర్నర్ సంతాపం
ABN, First Publish Date - 2022-03-23T16:35:50+05:30
సికింద్రాబాద్ బోయిన్పల్లి టీంబర్ డిపో అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై తీవ్ర సంతాపం తెలిపారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్పల్లి టీంబర్ డిపో అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై తీవ్ర సంతాపం తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం తక్షణమే వారి కుటుంబాలను ఆదుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు.
Updated Date - 2022-03-23T16:35:50+05:30 IST