ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tamilisai: సీఎం కేసీఆర్ కోసం 30 నిమిషాలు ఎదురు చూశాం

ABN, First Publish Date - 2022-08-16T03:57:39+05:30

రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళి సై (Tamilisai) ఎట్ హోట్ ఈవెంట్ (At Home Event) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) ‘ఎట్ హోమ్ ఈవెంట్’  (At Home Event) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ (Cm Kcr) గైర్హాజరయ్యారు. దీంతో గవర్నర్ తమిళిసై స్పందించారు. ఎట్‌ హోమ్‌కు రావాలని సీజే, సీఎంలకు స్వయంగా తానే లేఖ రాశానని ఆమె తెలిపారు. సాయంతం 6 గంటల 55 నిమిషాలకే కేసీఆర్‌ వస్తారని సీఎంవో అధికారులు సమాచాారం ఇచ్చారని గవర్నర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ కోసం తాను, సీజే 30 నిమిషాల పాటు ఎదురుచూశామని చెప్పారు. గెస్ట్‌లు అంతా వెయిట్‌ చేస్తున్నారనే ప్రోగ్రాం స్టార్ట్‌ చేశామని.. కేసీఆర్ ఎందుకు రాలేదో సీఎంవో సమాచారం ఇవ్వలేదని తమిళిసై స్పష్టం చేశారు. 

Updated Date - 2022-08-16T03:57:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising