ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కనాటిన మోదీ...రాజ్ భవన్ ఆతిధ్యానికి ఫిదా

ABN, First Publish Date - 2022-07-04T20:48:40+05:30

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ విచ్చేసిన ప్రధాన మంత్రి మోదీ ఆదివారం సాయంత్రం బహిరంగ సభ అనంతరం రాజ్ భవన్ లో విడిది చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ విచ్చేసిన ప్రధాన మంత్రి మోదీ ఆదివారం సాయంత్రం బహిరంగ సభ అనంతరం రాజ్ భవన్ లో విడిది చేశారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళిసై, రాజ్ భవన్ సిబ్బంది ఇచ్చిన ఆతిధ్యానికి మోదీ ఫిదా అయ్యారు.ఈ సందర్భంగా ఆయన గవర్నర్ తో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం రాజభవన్ ఆవరణలో మోదీ కదంబ మొక్కను నాటారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో తెలంగాణ సంప్రదాయ, సంస్క`తికి ప్రతీక అయిన బతుకమ్మ, బోనాలనుకూడా రాజ్ భవన్ లో ప్రదర్శించారు. ఈపండగల ప్రత్యేకతల గురించి కూడా గవర్నర్ మోదీకి వివరించారు.

Updated Date - 2022-07-04T20:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising