ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం వృద్ధులకు ఆత్మగౌరవాన్ని కల్పించింది: కేటీఆర్‌

ABN, First Publish Date - 2022-03-17T21:57:43+05:30

ప్రభుత్వం వృద్ధులకు ఆత్మగౌరవాన్ని కల్పించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వృద్ధాప్య పింఛన్లను ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రభుత్వం వృద్ధులకు ఆత్మగౌరవాన్ని కల్పించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వృద్ధాప్య పింఛన్లను ప్రభుత్వం రూ.2వేలకు పెంచిందన్నారు. రాష్ట్రంలో 4.20 లక్షల మంది బీడీ కార్మికులకు ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. లక్ష మందికి పైగా మహిళలకు రూ.2,016 పింఛన్‌ ఇస్తామని, అలాగే దివ్యాంగులకు రూ.3,016 పింఛన్‌ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశామని కేటీఆర్‌ పేర్కొన్నారు.


Updated Date - 2022-03-17T21:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising