ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనులను వేధిస్తున్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-02-19T07:40:15+05:30

రాష్ట్రంలోని గిరిజనులను తెలంగాణ ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సమీర్‌ ఓరన్‌ 


హైదరాబాద్‌, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గిరిజనులను తెలంగాణ ప్రభుత్వం అణిచివేస్తోందని బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు సమీర్‌ ఓరన్‌ ధ్వజమెత్తారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ పాలన అస్తవ్యస్తంగా ఉందని, ఆయన కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను మాత్రమే చేస్తున్నారన్నారు. గిరిజన నిధులనూ పక్కదారి పట్టిస్తున్నారని, ఆదివాసీలకు భూ పట్టాలు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు.


Updated Date - 2022-02-19T07:40:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising