ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ABN, First Publish Date - 2022-08-08T15:34:22+05:30

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్ భూపాలపల్లి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం (Kaleshwaram) వద్ద గోదావరి  నీటిమట్టం పెరుగుతోంది. పుష్కర ఘాట్ వద్ద 10.290 మీటర్ల ఎత్తులో  గోదావరి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 4,58,910 క్యూసెక్కులుగా ఉంది. అలాగే సరస్వతి బ్యారేజ్ 66 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇన్ ప్లో, ఔట్ ప్లో 1,94,075 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-08-08T15:34:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising