పార్టీ లైన్ దాటితే వారిని కేసీఆర్ విశ్వసించరు: మంత్రి గంగుల
ABN, First Publish Date - 2022-01-26T21:54:30+05:30
పార్టీ లైన్ దాటితే వారిని కేసీఆర్ విశ్వసించరు: మంత్రి గంగుల
కరీంనగర్: మొదటిసారి కేసీఆర్ జిల్లా అధ్యక్షులను నియమించారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 2018 ఎన్నికల కంటే 2023 లో మరింత మంచి ఫలితం వస్తుందన్నారు. అలాగే పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు దక్కుతాయన్నారు. వేచి చూడాల్సిందేనన్నారు. పార్టీ లైన్ దాటితే వారిని కేసీఆర్ విశ్వసించరని చెప్పారు.
Updated Date - 2022-01-26T21:54:30+05:30 IST