ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు

ABN, First Publish Date - 2022-03-06T00:29:44+05:30

మావోయిస్టులకు నగదు చేరవేస్తున్న నలుగురు సానుభూతిపరులను భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుమ్ముగూడెం: మావోయిస్టులకు నగదు చేరవేస్తున్న నలుగురు సానుభూతిపరులను భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారినుంచి రూ3.34లక్షల నగదు, కారు, రెండు బైక్‌లు, నాలుగు మొబైల్‌ఫోన్లను స్వాధీన చేసుకున్నారు. వీరిని చర్ల మండలం బోధనవెల్లి గ్రామానికి చెందిన వర్సారాజు, ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరావు, హైదరాబాదుకు చెందిన గేదెల శ్రీనివాసరావుగా గుర్తించారు. హైదరాబాదుకు చెందిన కాంట్రాక్టర్‌ పభాకర్‌, హన్మకొండకు చెందిన కొమరం రామ్మూర్తి నుంచి నగదు సేకరించి తీసుకెళ్తున్నట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులెవరూ మావోయిస్టు పార్టీకి సహాయ, సహకారాలు అందించవద్దని పోలీసులు కోరారు.

Updated Date - 2022-03-06T00:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising