ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఈతకు వెళ్లి నలుగురు మృతి

ABN, First Publish Date - 2022-10-02T22:36:06+05:30

రంగారెడ్డి: యాచారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. తాడిపర్తి గ్రామపంచాయతీ గొల్లగూడ గ్రామ సమీపంలో ఉన్న ఎర్రగుంట చెరువులో పడి నలుగురు పిల్లలు మృతి చెందారు. దసరా సెలవులు ఇవ్వడంతో అబ్దుల్‌ రహీం కుటుంబానికి చెందిన బాలిక, ముగ్గురు బాలురు కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్నారు. ఆదివారం కావడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: యాచారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. తాడిపర్తి గ్రామపంచాయతీ గొల్లగూడ గ్రామ సమీపంలో ఉన్న ఎర్రగుంట చెరువులో పడి నలుగురు పిల్లలు మృతి చెందారు. దసరా సెలవులు ఇవ్వడంతో అబ్దుల్‌ రహీం కుటుంబానికి చెందిన బాలిక, ముగ్గురు బాలురు కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్నారు. ఆదివారం కావడంతో సరదా కోసం ఈతకు వెళ్లారు. ఎర్రగుంట చెరువులో దిగారు. చెరువులో లోతు ఎక్కువగా ఉండటంతో నీళ్లలో మునిగి, ఊపిరాడకపోవడంతో మరణించారు. చిన్నారులు  సమాచారం అందుకున్న పిల్లల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతి చెందిన వారిని ఇమ్రాన్‌(9), రేహాన్‌(10), ఖలీద్‌(12), సమ్రీన్‌(14)గా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2022-10-02T22:36:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising