ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేట గురుకులంలో ఆహార కల్తీ: గీతారెడ్డి

ABN, First Publish Date - 2022-06-30T09:42:05+05:30

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట మైనార్టీ గురుకులంలో ఆహార కల్తీ జరిగి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఈ విషయాన్ని బయటపడకుండా దాచారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట మైనార్టీ గురుకులంలో ఆహార కల్తీ జరిగి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఈ విషయాన్ని బయటపడకుండా దాచారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి ఆరోపించారు. పవర్‌ఫుల్‌ మంత్రి హరీశ్‌ రావు నియోజకవర్గంలో ఈ ఘటన జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2022-06-30T09:42:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising