ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు పత్తి, సోయాబీన్ సాగుపై దృష్టి సారించాలి: మంత్రి నిరంజ‌న్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-05-02T20:51:01+05:30

తెలంగాణలో తొలి ప్రాధాన్యం వ్యవసాయానికే .. రైతులు ఈ సారి పత్తి, సోయాబీన్ సాగు మీద దృష్టి సారించాలని వ్యవసాయ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: తెలంగాణలో తొలి ప్రాధాన్యం వ్యవసాయానికేనని... రైతులు ఈసారి పత్తి, సోయాబీన్ సాగు మీద దృష్టి సారించాలని వ్యవసాయ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పత్తి రైతులు విడిగా దొరికే విత్తనాలు, హెచ్టీ కాటన్ విత్తనాలను ఉపయోగించవద్దని సూచించారు. తెలంగాణలోని ధాన్యాన్ని కేంద్రం కొనకపోతే సీఎం కేసీఆర్ ఎంతో సాహసంతో కొనుగోలుకు ముందుకువచ్చారన్నారు.పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ సాగును రైతులు ఎంచుకోవాలని మంత్రి నిరంజ‌న్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-05-02T20:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising