ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్ట పరిహారం చెల్లించాలని రైతుల ధర్నా

ABN, First Publish Date - 2022-01-12T22:03:10+05:30

జిల్లాలోని పరకాల మండలం మల్లక్కపేట దగ్గర రాత్రి కురిసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: జిల్లాలోని పరకాల మండలం మల్లక్కపేట దగ్గర రాత్రి కురిసిన వర్షానికి పంటలు ధ్వంసమయ్యాయి. దీంతో తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ పురుగుల మందు డబ్బాలతో రోడ్డుపై రైతులు బైఠాయించారు. పరకాలలో తహశీల్దార్ కాళ్ళపై పడి పంటనష్టం ఇప్పించాలని రైతులు వేడుకున్నారు. లేదంటే తమకు చావే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం వడగళ్ల వాన బీభత్సం సృష్టించిని సంగతి తెలిసిందే. జనజీవనం స్తంభించి పోయింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మిర్చితోటలకు అపార నష్టం వాటిల్లింది. సాయంత్రం 6.30 గంటల నుంచి సుమారు గంటపాటు ఆత్మకూరు, పరకాల, నడికుడ, శాయంపేట, కమలాపూర్‌ మండలాల్లో వడగళ్లవాన జోరుగా కురిసింది. 

 

Updated Date - 2022-01-12T22:03:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising