ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారు: మహేష్‌కుమార్‌ గౌడ్‌

ABN, First Publish Date - 2022-04-10T21:11:03+05:30

రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత మహేష్‌కుమార్‌ గౌడ్‌ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత మహేష్‌కుమార్‌ గౌడ్‌ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక ఢిల్లీలో ధర్నా చేయడమేంటి? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేయడంలేదని విమర్శించారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరవలేదని, రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుటుంబం కుమ్మక్కైందని ఆరోపించారు. కేసీఆర్‌ దొంగ దీక్షలు చేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ధాన్యం కొనాలని మహేష్‌కుమార్‌ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-10T21:11:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising