ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాషాయకండువా కప్పుకోనున్న మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి?

ABN, First Publish Date - 2022-06-29T19:45:11+05:30

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్‌ను వీడిన నాటి నుంచి ఆయన కాంగ్రెస్‌లో చేరతారని ఒక ప్రచారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి(konda Visweswar Reddy) టీఆర్ఎస్‌(TRS)ను వీడిన నాటి నుంచి ఆయన కాంగ్రెస్‌(Congress)లో చేరతారని ఒక ప్రచారం.. బీజేపీ(BJP)లో చేరతారనే మరో ప్రచారం బీభత్సంగా జరిగింది. అయితే ఇటీవలి కాలంలో ఆయన కాస్త సైలెంట్‌గానే ఉండటంతో ఈ ప్రచారాలు కూడా సైలెంట్ అయిపోయాయి. తాజాగా ఆయన బీజేపీలోకి వెళతారనేది హాట్ టాపిక్. బీజేపీ అగ్ర నేతల సమక్షంలో విశ్వేశ్వరరెడ్డి కాషాయకండువా కప్పుకుంటారనే ప్రచారం తిరిగి ఊపందుకుంది. దీనికి కారణం లేకపోలేదు. తరుణ్‌చుగ్, బండి సంజయ్‌తో ఆయన 45నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమనే టాక్ నడుస్తోంది. రాష్ట్ర నాయకులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మాట్లాడించారు. మంచి రోజు చూసుకొని రేపు లేదా ఎల్లుండి నడ్డా సమక్షంలో కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరనున్నారని సమాచారం. 

Updated Date - 2022-06-29T19:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising