ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్యాబ్‌సిటీ రైతులకు త్వరలో తీపికబురు: సబితా ఇంద్రారెడ్డి

ABN, First Publish Date - 2022-03-17T01:49:08+05:30

ఫ్యాబ్‌సిటీ నిర్మాణంలో భూములు కోల్పోయి పరిహారం అందని రైతులకు త్వరలో తీపికబురు వస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: ఫ్యాబ్‌సిటీ నిర్మాణంలో భూములు కోల్పోయి పరిహారం అందని రైతులకు త్వరలో తీపికబురు వస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫ్యాబ్‌ సిటీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రావిర్యాల గ్రామరైతులకు పరిహారాన్ని అందించే విషయంలో తీవ్రజాప్యం జరిగిందని తెలిపారు. పరిహారం అందక రైతు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిసమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ ఈసమస్య పరిష్కారానికి పలుమార్లు ఉన్నతస్థాయిలో అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిష్కారమార్గాన్ని చూపారని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతాలను ఏర్పాటు చేసేందుకు త్యాగంచేసిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు కలిగించొద్దని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

Updated Date - 2022-03-17T01:49:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising