ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంఆర్‌ గడువు పొడిగించండి

ABN, First Publish Date - 2022-03-23T08:36:48+05:30

గత యాసంగి బియ్యానికి సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) గడువును పొడిగించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎఫ్‌సీఐకి పౌరసరఫరాల శాఖ లేఖ

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): గత యాసంగి బియ్యానికి సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) గడువును పొడిగించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది. గడువును ఏప్రిల్‌ నెలాఖరు వరకు పొడిగించాలని కోరింది. ఈ నెలాఖరుకు సీఎంఆర్‌ డెడ్‌లైన్‌ ముగియనుంది. గత యాసంగికి సంబంధించి 62.52 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటికే 54 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించారు. మిగిలిన 8.52 లక్షల టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎంఆర్‌ గడువును పొడిగించాలని ఎఫ్‌సీఐకి పౌరసరఫరాల శాఖ మంగళవారం లేఖ రాసింది.

Updated Date - 2022-03-23T08:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising