ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారు: మాజీ ఎంపి జితేందర్ రెడ్డి

ABN, First Publish Date - 2022-04-08T21:02:49+05:30

రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని మాజీఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని మాజీఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన పంటను కొనడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.కానీ కేంద్రం కొనడం లేదంటూ ఆందోళనలు చేస్తూ రైతుల నోట్లో మట్టికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. హుజురాబాద్ తీర్పుతో కేసీఆర్ మైండ్ బ్లాక్ అయ్యిందని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. పీకే సలహాలతో కేసీఆర్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కలు చేసినా తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాలేరని ఆయన అన్నారు. 

Updated Date - 2022-04-08T21:02:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising