ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోంది: అంజన్ కుమార్ యాదవ్

ABN, First Publish Date - 2022-04-22T20:39:56+05:30

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని మాజీ ఎంపి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ విమర్శించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని మాజీ ఎంపి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలవారికి సముచిత స్థానం లేదని అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.తెలంగాణ వచ్చాక కల్వకుంట్ల కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మే 6న జన సంఘర్షన్, రైతు సంఘర్షణ సభ నిర్వహించనున్నట్టు అంజన్‌కుమార్ యాదవ్ తెలిపారు. 

Updated Date - 2022-04-22T20:39:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising