ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరి కాళేశ్వరం ఎందుకు కట్టారో చెప్పాలి?: ఈటల

ABN, First Publish Date - 2022-01-11T21:35:18+05:30

17 జీవో వల్ల ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు త్వరలోనే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌: 317 జీవో వల్ల ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు త్వరలోనే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రైతులకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను వరి పంట వేయొద్దంటున్న కేసీఆర్‌ మరి కాళేశ్వరం ఎందుకు కట్టారో చెప్పాలి? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరిపోయే దీపం లాంటిదని విమర్శించారు. 

Updated Date - 2022-01-11T21:35:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising