ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు పీకే ఏం చెప్పారంటే..?: ఈటల రాజేందర్‌

ABN, First Publish Date - 2022-04-08T22:44:30+05:30

పంజాబ్‌లో వానాకాలం పంట మాత్రమే కేంద్రం కొంటోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: పంజాబ్‌లో వానాకాలం పంట మాత్రమే కేంద్రం కొంటోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.  శుక్రవారం.రైతు అవగాహన సదస్సులో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కేంద్రానికి హుకుం జారీ చేసినట్లు మాట్లాడుతున్నారు.. కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒక్కసారి కూడా ఓడిపోని టీఆర్‌ఎస్‌కు.. పీకే ఎందుకు అవసరమయ్యాడు? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఓటమి ఖాయమైందని పీకే చెప్పాడని ఈటల రాజేందర్‌ అన్నారు. 

Updated Date - 2022-04-08T22:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising