ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేతలు అభివృద్ధిని విస్మరించి.. విమర్శలకే పరిమితమయ్యారు: ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2022-03-05T17:05:30+05:30

తెలంగాణ ఈ హెల్త్ ఫ్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు : తెలంగాణ ఈ హెల్త్ ఫ్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ... బీజేపీ నాయకులు అభివృద్ధిని విస్మరించి.. కేవలం విమర్శలకే పరిమితం అయ్యారన్నారు. మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వలేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-03-05T17:05:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising