ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్

ABN, First Publish Date - 2022-01-18T15:53:49+05:30

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వెంకటాపురం మండలంలోని కర్రిగుట్టల వద్ద ఎన్‌కౌంటర్ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు జిల్లా: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వెంకటాపురం మండలంలోని కర్రిగుట్టల వద్ద మంగళవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. ఒక జవాన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి హనుమకొండ హార్ట్స్ కాలేజీకి హెలికాప్టర్ బయలుదేరింది.ఈ ఆపరేషన్‌లో తెలంగాణ పోలీసులు పాల్గొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మృతుల్లో మహాదేవపూర్-ఏటూరునాగారం దళకమాండర్ సుధాకర్ ఉన్నట్టు తెలియవచ్చింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు  నిర్ధారించలేదు.

Updated Date - 2022-01-18T15:53:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising