ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు

ABN, First Publish Date - 2022-03-14T00:47:36+05:30

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా కేర్లపాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి చిచోర్‌గూడ అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లా కేర్లపాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి చిచోర్‌గూడ అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడ్డారు. కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు ఒక్కసారిగా మావోయిస్టులు తారసపడడంతో గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన జవాన్లను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసు బలగాలు కూంబింగ్‌ను మరింత ముమ్మరం చేశాయి. కాల్పుల్లో మావోయిస్టులు మరణించడం లేదా తీవ్రంగా గాయపడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-03-14T00:47:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising