ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Encounter: ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్.. తప్పించుకున్న కీలక నేతలు

ABN, First Publish Date - 2022-08-19T20:53:41+05:30

భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లో శుక్రవారం ఎన్ కౌంటర్ (En counter) జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు జిల్లా (Mulugu Dist.): తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లో శుక్రవారం ఎన్ కౌంటర్ (En counter) జరిగింది. తాడ్వాయి-గుండాల అడవుల్లో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో మావోయిస్టులు (Maoists) మకాం వేశారని పోలీసులకు సమాచారం అందడంతో... సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే పోలీసుల కాల్పుల నుంచి మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్నారు. సంఘటన ప్రదేశంలో మావోయిస్టులకు సంబంధించిన వస్తుసామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కుంబింగ్ కొనసాగుతోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-19T20:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising