ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru: బరితెగించిన కలప స్మగ్లర్లు

ABN, First Publish Date - 2022-04-20T13:58:50+05:30

జిల్లాలోని కుక్కునూరు మండలంలో కలప స్మగ్లర్లు బరితెగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: జిల్లాలోని కుక్కునూరు మండలంలో కలప స్మగ్లర్లు బరితెగించారు. బొలెరో వాహనంలో 20 జిట్రేగి దిమ్మెలు తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు  పట్టుకున్నారు. పట్టుబడిన జిట్రేగి దిమ్మెల విలువ సుమారుగా లక్ష రూపాయలు ఉంటుందని అంచనా. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్న ఒక అధికారి అండతో  కలప అక్రమ రవాణా సాగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ స్మగ్లింగ్ వెహికల్స్ నడుపుతూ దందాకు పాల్పడుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. 

Updated Date - 2022-04-20T13:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising