ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను మోసం చేస్తున్న టీఆర్ఎస్: ఈటల

ABN, First Publish Date - 2022-04-08T21:03:26+05:30

టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమురంభీం: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.  శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి నీటిని స్థానిక ప్రజలకు ఇవ్వకుండా కేసీఆర్ ద్రోహం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ అయోమయంలో పడ్డారని.. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-08T21:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising