ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ గవర్నర్‌పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఈటల

ABN, First Publish Date - 2022-04-11T19:54:33+05:30

మహిళా గవర్నర్‌ తమిళి సై పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మహిళా గవర్నర్‌ తమిళి సై పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ జరిపిన సైకో కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. ధాన్యం‌ కొనకుంటే కేసీఆర్‌ గద్దె దిగిపోవాలని సవాల్ విసిరారు. పాలన వదిలేసి ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారో కేసీఆర్‌ చెప్పాలి? అని నిలదీశారు. దేశంలో ఎక్కడాలేని సమస్య.. రాష్ట్రంలోనే ఎందుకు? వచ్చిందని ప్రశ్నించారు.  రైతుల పంటను కొనలేని అసమర్థుడు కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణలో పీకే ప్లాన్‌లు పనిచేయవని చెప్పారు. తెలంగాణ గడ్డపై సీఎం కేసీఆర్‌కు ముఖం చెల్లడంలేదన్నారు. పీకే రాకతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందని ఈటల రాజేందర్ అన్నారు.

Updated Date - 2022-04-11T19:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising