ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్ కేసులో ముగిసిన విచారణ

ABN, First Publish Date - 2022-04-22T00:38:01+05:30

బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూలోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో పోలీసుల విచారణ ముగిసింది. డ్రగ్స్ వినియోగదారులు సంజయ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూలోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో పోలీసుల విచారణ ముగిసింది. డ్రగ్స్ వినియోగదారులు సంజయ్‌, శశికాంత్‌లను 7 గంటలపాటు బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించారు. పబ్‌లో దొరికిన డ్రగ్స్, ఈ కేసులో నిందితులు టోని, అభిషేక్‌తో సంబంధాలపై ఆరా పోలీసులు ఆరా తీశారు. ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని సంజయ్‌, శశికాంత్‌లను పోలీసుల ఆదేశించారు. శుక్రవారం మరో ముగ్గురిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇటీవల పబ్‌ కేసులో నిందితులు పబ్ నిర్వాహకుడు అభిషేక్‌, మేనేజర్‌ అనిల్‌ను పోలీసులు 4 రోజులు విచారించారు. నాలుగు రోజుల్లో నిందితులు పోలీసులకు సహకరించపోవడంతో ఈ కేసును కొలిక్కి తీసుకురావడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. పబ్‌పై దాడులు, నిందితుల అరెస్టు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ అవి కేసుకు బలాన్ని ఇచ్చేలా లేకపోవడం పోలీసులకు ఇబ్బందిగా మారింది.

Updated Date - 2022-04-22T00:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising