ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చనిపోతున్నా కేసీఆర్‌లో చలనం రావడం లేదు: డీకే అరుణ

ABN, First Publish Date - 2022-01-11T23:35:13+05:30

317 జీవో వల్ల ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. ఉపాధ్యాయులు చనిపోతున్నా కేసీఆర్‌లో చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: 317 జీవో వల్ల ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. ఉపాధ్యాయులు చనిపోతున్నా కేసీఆర్‌లో చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 317 జీవో సవరించే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ఫలాలను కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తోందన్నారు. ఏడేళ్లైనా పాలమూరు ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడం లేదన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ దోచుకుంటూ ఏ హామీ నెరవేర్చడం లేదని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-01-11T23:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising