ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విచారిస్తే మీ ఆందోళనలు ఎందుకు?.. బీఆర్‌ఎస్‌ నేతలపై డీకే అరుణ ధ్వజం

ABN, First Publish Date - 2022-12-12T04:11:37+05:30

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారిస్తే... బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారిస్తే... బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు రాజకీయ కక్షల గురించి మాట్లాడే అర్హతలేదన్నారు. ఇక్కడి పోలీసులు వారి చెప్పుచేతల్లో ఉన్నారు కాబట్టే... సీబీఐ, ఈడీలు బీజేపీవని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కవిత ఎలాంటి తప్పు చేయకుంటే ఆమె కుటుంబీకులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో సీట్ల కోసమే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కవితకు మద్దతు తెలుపుతున్నారని అరుణ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-12T04:11:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising