ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్‌తో దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ భేటీ

ABN, First Publish Date - 2022-10-09T08:23:51+05:30

మంత్రి కేటీఆర్‌తో తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ డా. కె.వాసుదేవరెడ్డి ప్రగతి భవన్‌లో శనివారం భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి కేటీఆర్‌తో తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ డా. కె.వాసుదేవరెడ్డి ప్రగతి భవన్‌లో శనివారం భేటీ అయ్యారు. దివ్యాంగులకు సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా మంత్రి చర్చించారు. మునుగోడు నియోజకవర్గంలో దివ్యాంగ పెన్షన్‌ పొందుతున్నవారు, ఇతర లబ్దిదారుల్ని సమన్వయం చేసుకుని ప్రభుత్వం తరపున వారికి అందుతున్న సహకారాన్ని వివరిస్తూ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని వాసుదేవరెడ్డికి మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

Updated Date - 2022-10-09T08:23:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising