ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశ ఎన్‌కౌంటర్‌ కేసుపై రేపు సుప్రీంకోర్టు తీర్పు

ABN, First Publish Date - 2022-05-19T19:45:15+05:30

దిశ ఎన్‌కౌంటర్‌ కేసుపై రేపు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. దిశ ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టు సిర్పూర్ కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : దిశ ఎన్‌కౌంటర్‌ కేసుపై రేపు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. దిశ ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టు సిర్పూర్ కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కోర్టు కేసును సుదీర్ఘ విచారణ చేసి జనవరిలో సుప్రీంకోర్టుకు కమిటీ నివేదికను అందజేసింది. సిర్పూర్ కర్ కమిషన్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసింది. ఎన్‌కౌంటర్‌లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందిని కమిషన్ విచారించింది. విచారణ చేసిన కమిషన్ బాధిత దిశ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసి నివేదికను సుప్రీంకోర్టుకి అందజేసింది.

Updated Date - 2022-05-19T19:45:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising