ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించండి

ABN, First Publish Date - 2022-09-08T09:35:26+05:30

వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం కేసీఆర్‌కు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక విజ్ఞప్తి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం కేసీఆర్‌కు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు  కేసీఆర్‌కు వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర రావు బుధవారం లేఖ రాశారు. రాష్ట్రంలో 12 లక్షల మందికిపైగా వికలాంగులున్నారని, వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  

Updated Date - 2022-09-08T09:35:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising