ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనర్‌పై అత్యాచారం కేసులో నిందితుడికి జైలు, జరిమానా

ABN, First Publish Date - 2022-06-29T12:41:21+05:30

జిల్లా కోర్టులు మైనర్‌పై అత్యాచారం జరిపిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రంగారెడ్డి: జిల్లా కోర్టులు మైనర్‌పై అత్యాచారం జరిపిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ తీర్పు చెప్పారు. మైనర్‌కు నిందితుడు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం... ఒడిశాకు చెందిన మహ్మద్‌ రషీద్‌ 2015 అక్టోబర్‌ 18న మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు విచారించిన న్యాయమూర్తి తిరుపతి మంగళవారం తీర్పుచెప్పారు.

Updated Date - 2022-06-29T12:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising