ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధనికులకే ‘దళితబంధు’ ములుగు జిల్లాలో నిరసన

ABN, First Publish Date - 2022-10-05T09:52:48+05:30

దళితబంధు పథకంలో పారదర్శకత లోపించిందంటూ ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం లక్ష్మీదేవిపేటలో మంగళవారం పలువురు దళితులు ధర్నా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాపూర్‌(రామప్ప), అక్టోబరు 4: దళితబంధు పథకంలో పారదర్శకత లోపించిందంటూ ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం లక్ష్మీదేవిపేటలో మంగళవారం పలువురు దళితులు ధర్నా చేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత నేత బీరేళ్లి సమ్మయ్య మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో 15 మందిని దళితబంధు పథకం లబ్ధిదారులుగా ఎంపిక చేశారని, వీరిలో అత్యధికులు ధనికులే ఉన్నారని ఆరోపించారు. ఒక్కొక్కరికి ఐదు నుంచి పదెకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని తెలిపారు. స్థానిక సర్పంచ్‌ కమీషన్ల కక్కుర్తితో అనర్హులను ఎంపిక చేశారని ఆరోపించారు. 

Updated Date - 2022-10-05T09:52:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising