ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి ఇవ్వొద్దు: సీఎస్

ABN, First Publish Date - 2022-01-02T03:31:40+05:30

రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఒమైక్రాన్, కరోనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఒమైక్రాన్, కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మతపరమైన, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి ఇవ్వొద్దని అధికారులకు సీఎస్ సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ వాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


Updated Date - 2022-01-02T03:31:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising