ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యం: నిరంజన్‌ రెడ్డి

ABN, First Publish Date - 2022-09-24T08:22:58+05:30

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకొని రైతులు పంటలు సాగుచేయాల్సిన అవసరం ఉన్నదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకొని రైతులు పంటలు సాగుచేయాల్సిన అవసరం ఉన్నదని, ముఖ్యంగా చిరు ధాన్యాల సాగుకు రైతులు ప్రాధాన్యమివ్వాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. చిరుధాన్యాల వాడకంతో పోషకాహార లోపాల సమస్యను అధిగమించవచ్చని చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో తెలంగాణ ప్రాంతం చిరు ధాన్యాలకు ప్రసిద్ధిగా ఉండేదని, కాలక్రమంలో సాగు విస్తీర్ణం తగ్గిందని, మళ్లీ చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-24T08:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising