ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రిబుల్ ఐటీ విద్యార్థులను పరామర్శించిన సీపీఐ నేత Narayana

ABN, First Publish Date - 2022-07-16T18:49:30+05:30

ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రిబుల్ ఐటీ విద్యార్థులను సీపీఐ నేత నారాయణ పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్రిబుల్ ఐటీ విద్యార్థుల(IIIT students) ను సీపీఐ నేత నారాయణ(Narayana) పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన వైద్యం అందిస్తామని ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. మెరుగైన వైద్యం అందించాలని.. హైదరాబాద్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. మొన్న ఆందోళనమరవక ముందే ఈ ఘటన జరగడం సిగ్గు చేటన్నారు. మెస్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని, కాంట్రాక్టు రద్దు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-16T18:49:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising